హైదరాబాద్ నగరం పై గవర్నర్ అధికారాల్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ పై కెసిఆర్ చేసిన ఫాసిస్టు వ్యాక్యలని భ జ ప నాయకుడు వెంకయ్య నాయుడు తప్పు బట్టారు . విభజన బిల్లులో అంశాలు తెలియకుండానే సంబరాలు చేసుకున్నారా అని ప్రశ్నించారు. చట్టం చేసింది కాంగ్రెస్ అయితే మోడీ ని విమర్శించడం సరి కాదు అని హితవు పలికారు.

No comments:
Post a Comment